HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

26, జనవరి 2010, మంగళవారం

ఫిలాటిక్ ఎగ్జిబిషన్

భారత తపాలా శాఖ వారి ఆదేశాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో పోస్టల్ డిపార్టుమెంటు వారిచే పిబ్రవరి 12,13,మరియు 14 వ తేదీలలో గేదెల నూకరాజు కల్యానమదపంలో జిల్లా స్థాయి పిలాటాలి ఎగ్జిబిషాన్ జరుపబడుతోంది .ఇందులో పాల్గొనే ఫిలాటలిస్తులకు సీనియర్లకు ,యూత్ గ్రూప్ [16-21] లకు ఆవాహనం పలుకుతోంది .వివరాలను జనవరి 30 వ తేదీ లోపున రాజమండ్రి పోస్టల్ డివిజన్ అధికారి వార్కి తెలియపరచావలసిన్డిగా కోరుతున్నారు .21 సంవస్త్సరముల లోపువార్కి ఎంట్రీ రుసుము లేదు.

1 కామెంట్‌: