HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

27, ఫిబ్రవరి 2010, శనివారం

కిన్ద్నీ ఫంక్షన్ కోసం మందు [దయలసిస్ రోగులకి]

ఈ రోజు ఒక టీవీ చానల్ లో బెంగుళూరు లో ఆవు పంచకం తో మధు మెహ వ్యడికి మందు కనుగొన్నట్లు చూసాను .
నాకు తెలిసి తూర్పు గోదావరి జిల్లా భట్టిలంక అనే వూళ్ళో ఒక సాధారణ రైతు చాలా రోజులనుండి ఇదే ఆవు పంచకంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా మందు ఇస్తున్నట్లు నాకు తెలిసింది .ఇది అందరికి తెలిసేలా బ్లాగ్లో పెడదామనుకున్నాను .కాని అవుపంచాకంతో అనేసరికి నమ్మరనే ఉద్దేశంతో ఇంతవరుకు రాయలేదు .ఈ మందు వాడిన
ఒక ఆసామి రేలేతివే నాకు ఈవిషయమై చెప్పాడు .అతనికి వారానికి నాలుగు సార్లు దయలసిస్ చేయవలసివోస్తే ,ఈ మందు వాడిన తర్వాత రొండు సార్లు దయలసిస్ చేస్తుంటే సరిపోతోందని చెప్పాడు.ఆటను ఇచ్చిన ఫోన్ నం ఫోన్ చేసి తెలుసుకుంటే కేవలం 75\- మందు ఇస్తున్నట్లుగా తెలిసింది.ఇది నాకు తెలిసినవిషయం ఎవరికైనా ఉపయోగ పడుతుందని బ్లాగ్ లో పెట్టాను. మీరు ఎవ్వరైనా వాకబు చేసుకుని ఇష్టముంటే మందు వాడుకోవచ్చు .మందు పరగడపున తీసుకోవాలి ,పేషెంట్ వేల్లనవుసారం లేదు ,ఎవ్వరైనా వివరాలు చెపుతే సరిపోతుంది.
మందు ఇచ్చేవారి వివరములు
తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో బస్సు స్టాండు నుండి భట్టిలంక వెళ్ళవచ్చును .
భట్టిలంక వంతెనవడ్డ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇల్లు ,పేరు భైరవ మూర్తి ,ఫోన్ నం.08862-203066