HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

2, జనవరి 2010, శనివారం

పరిష్కారం?

రేపు 5 వ తేదీన జరిగే తెలగాణ మీటింగ్ [న్యూ ఢిల్లీ లో ] కేవలం పార్టీ కి ఇద్దరు చొప్పున రమ్మన్నారు .ఇంతమంది ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తూ,సమర్దిస్తూ వస్తున్న ఈ సమస్య కేవలం ఆ ఇద్దరు ప్రతినిధులు అక్కడ వొప్పుకొని వస్తున్న అంశంను ఏకీభవిస్తారా లేక అల్ పార్టీ మీటింగ్ లో జరిగినట్లుగా ముందు ఒకటి తర్వాత వొకటిగా వుంటుందా ?ఈ సమస్యకు పరిష్కారం ? దేముడా నిన్ను వేడుకోవడం తప్ప ----
కదిలిన ఈ తేనే తుట్టేనుంచి మాకు కమ్మటి తేనెను ఇష్తవో లేక మమ్మలిని తేనే పిండిన తర్వాత తుట్టెల చేస్తావో ?

2 కామెంట్‌లు:

  1. ఇద్దరిని అయితే కొంచెం చవుకగా కొనొచ్చు. అదే అందరినీ రమ్మంటే రేటు గిట్టుబాడు కాదని లొల్లి చేస్తారు.

    రిప్లయితొలగించండి
  2. ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.

    రిప్లయితొలగించండి