HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

23, జనవరి 2011, ఆదివారం

పుష్య బహుళ ఏకాదశి - సఫల ఏకాదశి- విమల ఏకాదశి

పుష్య బహుళ ఏకాదశి [29-01-2011] కి " సఫల ఏకాదశి " అని "విమల ఏకాదశి" అని పేర్లు .
పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు .అతనికి లుంభకుడు అనే కుమారుడున్దేవాడు .లుంభకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడం తో కుమారుడని చూడకనే రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను . లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక ,తన పరిస్తితికి పశ్చాత్తాప పడుతూ తన దురవస్తకు చింతిస్తూ ఒక చెట్టు క్రింద సృహ తప్పి పది పోయాడు .ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడం తో
శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదిన్చినట్లు తెలుస్తోంది .లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము
వైకుంతమునకు చేరుకున్నాడు .అని పురాణ కధనం.
ఈ ఏకాదశి వ్రాత మహత్యాన్ని పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి