HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

8, జనవరి 2011, శనివారం

హిందూ ధర్మ శాస్త్రాలు

దేవాలయమునకుకాని, గృహమునకు కానీ వెళ్ళునపుడు కుడి కాలు ముందు పెట్టవలెను.సూర్యోదయమునకు
ముందే నిద్రలేచి స్నానమాచరించి దైవ పూజ చేసుకొన్నవారికి ఆరోగ్యబలం ,అందం,మంచి శరీరం,వాక్ఫలితాలు,మంచి గుణం,ధర్మం చేసే ఆలోచనలు,గౌరవం,కీర్తి, ధనం ఇవన్నియూ వెతుక్కుంటూ వొస్తాయని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది .
దీనివలన నరాల బలహీనత ,బ్లడ్ ప్రేషేర్ దగ్గరికి రావు.
తెల్లవారుజామున ఆకాశమున నక్షత్రములు ఉండే సమయములో ఊదారంగు కిరణాలు ఆకాసమంతా వ్యపించించి ఉంటాయి .అప్పుడు స్నానం చేయడం వలన అల్ట్రా ,ఊదా కిరణాలు మన శరీరం లోనికి వెళ్ళడానికి హేతువు అవుతుంది .నదీ స్నానమైతే మరీ మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి