HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

23, జులై 2011, శనివారం

మధు మేహం లేక షుగర్ [డయాబిటిస్ వ్యాధి]-3

షుగర్ వ్యాధి అంటువ్యాధి కాదు. ఇది సూక్ష్మ జీవుల వలన కూడా రాదు. ఇది వంస పారంపర్యం వలన కూడా ఎక్కువమందిలో వస్తున్నది. 40 సం. పైబదినవారిలో వంసపారంపర్యముగా వస్తున్నది.తల్లితండ్రులిద్దరికి ఈ వ్యాధి ఉంటె వారి సంతానం లో 99% . తల్లితండ్రులలో ఒకరికి షుగర్ వ్యాధి వుండి, మరొకరు కూడా సుగార్వ్యాది కలిగిన కుటుంబములోని వారైతే 70%. తల్లి తండ్రులలో ఒకరికి సుగార్వ్యాది వుండి మరొకరికి లేకపోతె వారి సంతానంలో 40%, అదేవిధముగా కుటుంబములో ఎవరికైనా షుగర్ వ్యాధి వుంటే సంతానానికి 20% రావడానికి అవకాసం వున్నది .
అధిక బరువు ఉండుట, మానసిక వొత్తిడి ,ఆందోళన ,శరీరానికి సరైన వ్యాయామములు లేకపోవుట ,సరైన పోషకాహారము తీసికోననందున మితి మీరి భుజించుటవలన,మితి మీరి ఆల్కహాలు సేవించుటవలన ఈ వ్యాధి వొస్తుంది.
ekkuva బరువున్న శిశువులకు,జనంనిచ్చే తల్లులకు కూడా ఈ వ్యాధి వోచే అవకాసం ఉందికొంతమంది స్త్రీలకూ గర్భిని సమయమందు డైయాబితాస్ కనిపించినా అది ప్రసవానంతరం అదృశ్యమైపోతుంది .కానీ కొంతమంది స్త్రీలలో ప్రసవానతరం కూడా ఈ వ్యాధి కొనసాగా వోచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి